ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

ABN, First Publish Date - 2021-10-26T01:21:46+05:30

బాలుడిని చంపిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: బాలుడిని చంపిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. జిల్లాలోని  కె.వి పల్లి మండలం, ఎగువ మేకలవారిపల్లిలో ఈ నెల 12వ తేదీన తేజేష్ రెడ్డి(8) అనే బాలుడు హత్యకు గురయ్యాడు. రెడ్డి హత్య కేసులో నిందితులు నందకుమార్ రెడ్డి అలియాస్ ఉదయ్‌ని కె.వి పల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బాలుడిపై లైంగిక దాడి జరిగిందని  పోలీసులు భావిస్తున్నారు. లైంగిక దాడిని బయటపెడతాడన్న భయంతోనే తేజేష్‌రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  

Updated Date - 2021-10-26T01:21:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising