ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు?

ABN, First Publish Date - 2021-06-11T00:52:24+05:30

జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/అమరావతి: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. అయితే ఆయన ఢిల్లీ వెళ్లడంపై చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. బెయిల్ రద్దు, కేసుల భయంతోనే ఢిల్లీ పెద్దలను కలుస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రాష్ట్ర అవసరాలపై ఢిల్లీ పెద్దలను కలుస్తుంటే దుష్ప్రచాలు తగదని అంటున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘జగన్ ఢిల్లీ టూర్‌పై అనుమానాలెందుకు?. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ప్రచారాలేంటి?. మంత్రి బొత్స ఎదురుదాడికి కారణమేంటి?. ఇంతకీ జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు?. అంతర్గత కలహాలా-ఆంతరంగిక వ్యవహారాలా?.’’అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.



Updated Date - 2021-06-11T00:52:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising