ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు

ABN, First Publish Date - 2021-10-21T10:09:03+05:30

ప్రభుత్వ ప్రేరేపిత దాడులకు టీడీపీ భయపడి వెనకంజ వేసే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాడులకు టీడీపీ భయపడదు: ధూళిపాళ్ల నరేంద్ర

పొన్నూరుటౌన్‌, అక్టోబరు 20: ప్రభుత్వ ప్రేరేపిత దాడులకు టీడీపీ భయపడి వెనకంజ వేసే పరిస్థితులు లేవని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. టీడీపీ బంద్‌ సందర్భంగా బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. విడుదలైన అనంతరం విలేకర్ల సమావేశంలో నరేంద్ర మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు వచ్చాయన్నారు. టీడీపీ కార్యాలయంలో పట్టుబడిన సక్రునాయక్‌ పోలీసు అయితే, టీడీపీ కార్యాలయ పైఅంతస్థులో అతనికి ఏం పని అని ప్రశ్నించారు.   

Updated Date - 2021-10-21T10:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising