ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిత్తూరు జిల్లాలో దర్గాకు నిప్పు.. ఘటనపై చంద్రబాబు ఆగ్రహం

ABN, First Publish Date - 2021-01-18T03:23:21+05:30

చిత్తూరు జిల్లాలోని జిలానీ బాబా దర్గా దగ్ధం ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు దేవుళ్ల రథాలకు నిప్పు, ఇప్పుడు దర్గాకు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: చిత్తూరు జిల్లాలోని జిలానీ బాబా దర్గా దగ్ధం ఘటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు దేవుళ్ల రథాలకు నిప్పు, ఇప్పుడు దర్గాకు నిప్పు.. రాష్ట్రంలో క్రిమినల్ గ్యాంగ్‌ల బరితెగింపునకు నిదర్శనమన్నారు. సీఎం జగన్ రెడ్డి, మంత్రులు అండ చూసుకునే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. దర్గాకు నిప్పు పెట్టిన నిందితులపై తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని ఓ ప్రకటనలో చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-01-18T03:23:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising