ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ కార్యకర్తల రౌడీయిజాన్ని ఖండిస్తున్నా: పురంధేశ్వరి

ABN, First Publish Date - 2021-10-20T21:38:37+05:30

వైసీపీ కార్యకర్తల రౌడీయిజాన్ని ఖండిస్తున్నానని బీజేపీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ కార్యకర్తల రౌడీయిజాన్ని ఖండిస్తున్నానని బీజేపీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శలను తట్టుకునే మనస్థైర్యం నాయకుడికి ఉండాలన్నారు. విమర్శలకు దాడులు జవాబు కాదని సూచించారు. ప్రజాస్వామ్యంలో గొంతులను అణచివేయలేరని పురంధేశ్వరి పేర్కొన్నారు. టీడీపీ పార్టీ ఆఫీస్‌పై దాడిని ఖండిస్తున్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవుపలికారు. 

Updated Date - 2021-10-20T21:38:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising