ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్ నిందితుల అరెస్ట్

ABN, First Publish Date - 2021-09-18T02:10:41+05:30

మహిళలను మోసం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న నిందితులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: మహిళలను మోసం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయం ఏర్పరుచుకొని యువతులు, మహిళలపై బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్న నిందితులను అరెస్ట్‌ చేసామని ఆయన పేర్కొన్నారు. ఒక నెలలోనే జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో అపరిచితులను నమ్మి మహిళలు మోసపోవద్దని ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-09-18T02:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising