ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలన నేతన్నలకు శాపం: లోకేశ్‌

ABN, First Publish Date - 2021-01-17T08:38:04+05:30

జగన్‌రెడ్డి చెత్త పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డి చెత్త పాలన చేనేత కార్మికుల పాలిట శాపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. కరోనా దెబ్బకి ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కార్మికులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, చేనేత కార్మికులకు అండగా నిలిచిన అనేక సంక్షేమ పథకాలు, సబ్సిడీలను వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిందని శనివారం ట్విటర్‌లో మండిపడ్డారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఆత్మహత్య చేసుకున్న గోవుల రంగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-01-17T08:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising