ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధార్‌తోనే పంటల బీమా, విత్తన రాయితీ

ABN, First Publish Date - 2021-05-05T09:05:01+05:30

రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల బీమా పరిహారం, రాయితీ విత్తనాల లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల బీమా పరిహారం, రాయితీ విత్తనాల లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఆధార్‌ అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆధార్‌ అనుసంధానం కానివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-05-05T09:05:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising