ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2021-05-07T18:26:14+05:30

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటి, నీటి, డ్రైనేజీ పన్నులపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటి, నీటి, డ్రైనేజీ పన్నులపై.. వడ్డీ మినహాయింపు జీవో ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు. కరోనా కారణంగా ప్రజలు జీవనోపాధి కోల్పోయి పన్నులు చెల్లించలేకపోతున్నారన్నారు. గత ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసి ఇంటి పన్నులపై వడ్డీ రద్దు చేసిందని రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2021-05-07T18:26:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising