ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ రామకృష్ణ

ABN, First Publish Date - 2021-12-19T00:31:16+05:30

ఇటీవల రాయసీయంలో కురిసిన అధిక వర్షాలకు జరిగిన నష్టాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ఇటీవల రాయసీయంలో కురిసిన అధిక వర్షాలకు జరిగిన నష్టాన్ని కేంద్ర విపత్తుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంతవరకూ పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో మంత్రులెవరూ పర్యటించలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలన్నారు. రూ.కోటి ఎక్స్‌గ్రేషియా కావాలంటే విశాఖ వెళ్లి చావాల్సిందేనా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేసి అప్పుల ఊబి నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. 

Updated Date - 2021-12-19T00:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising