ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర

ABN, First Publish Date - 2021-03-05T23:59:25+05:30

రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: రాష్ట్ర ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి జగన్ ప్రభుత్వం పాతర వేస్తోందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల లాగా పోలీసులే చలామణి అవుతున్నారని రామకృష్ణ విమర్శించారు. కడప జిల్లాలో ఎన్నికలలో పోటీ చేస్తున్న ప్రతిపక్ష అభ్యర్థులపై కేసులు పెడతామని పోలీసులే బెదిరించి బలవంతంగా విత్‌ డ్రాలు చేయించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి దమ్ముంటే రాష్ట్రంలో స్వేచ్ఛగా ఎన్నికలను జరిపించాలని రామకృష్ణ డిమాండ్  చేశారు. 

Updated Date - 2021-03-05T23:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising