ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి ద్రోహంలో జగన్‌ ప్రభుత్వం పాత్ర: సీపీఐ రామకృష్ణ

ABN, First Publish Date - 2021-03-09T10:02:56+05:30

రాష్ట్రానికి జరిగే ద్రోహంలో జగన్‌ ప్రభుత్వం పాత్ర కూడా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : రాష్ట్రానికి జరిగే ద్రోహంలో జగన్‌ ప్రభుత్వం పాత్ర కూడా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటుపరం చేస్తామని కేంద్రం పార్లమెంటులో ప్రకటించడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్రానికి వాటాలు లేవని, స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకంపై ఇప్పటికే జగన్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని నిర్మలా సీతారామన్‌ చెప్పారని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-09T10:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising