ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండోర్‌ సభగా ముగింపు సభ: సీపీఐ రామకృష్ణ

ABN, First Publish Date - 2021-12-11T22:22:30+05:30

రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సభను ఇండోర్‌గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అమరావతి జేఏసీ అధ్వర్యంలో అఖిలపక్ష భేటీ జరిగింది. టీటీడీ, కాంగ్రెస్, జనసేన, వామపక్షాల, ప్రజా సంఘాల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మహాపాదయాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతివ్వడం లేదని ఆయన అన్నారు. ఈ నెల 17న రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా 175 నియోజకవర్గాల్లో సంఘీభావ సభ, ర్యాలీల నిర్వహణ ఉంటుందని రామకృష్ణ పేర్కొన్నారు. 



Updated Date - 2021-12-11T22:22:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising