ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2021-08-26T23:55:52+05:30

అగ్రిగోల్డ్‌ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ నేత ముప్పాళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: అగ్రిగోల్డ్‌ బాధితులకు  పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మూడు వారాల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని గతంలో జగన్‌ హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకొచ్చి 112 వారాలవుతున్నా పూర్తి న్యాయం చేయలేదన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్ల సంఘం పోరాటాల వల్లే ప్రభుత్వాలు కొంతమేరకైనా చెల్లింపులు చేశాయని నాగేశ్వరరావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-26T23:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising