ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10లోగా ‘ఇళ్ల’ను లబ్ధిదారులకు ఇవ్వాలి: సీపీఐ

ABN, First Publish Date - 2021-07-25T07:49:37+05:30

ఆగస్టు 10లోగా టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు స్వాధీనపరచకపోతే మరో ఉద్యమానికి సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఆగస్టు 10లోగా టిడ్కో ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు స్వాధీనపరచకపోతే మరో ఉద్యమానికి సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వరద ముంపు భూములను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇవ్వడం తగదన్నారు. సెంటు స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఏ మాత్రం సరిపోవన్నారు. కేంద్రం గ్రాంటుతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.4 లక్షలు ఒక్కో ఇంటి నిర్మాణానికి మంజూరు చేయాలని లేదా పేదల ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-07-25T07:49:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising