ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హమ్మయ్య.. ఒకే ఒక మరణం!

ABN, First Publish Date - 2021-10-29T09:01:33+05:30

హమ్మయ్య.. ఒకే ఒక మరణం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తగా 381 కరోనా కేసులు 

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌తో రాష్ట్రవ్యాప్తంగా రోజూ నాలుగైదు మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఒక్క మరణం మాత్రమే నమోదవడం కాస్త ఉపశమనం కలిగించే విషయం!. బుధవారం 38,896 మందికి పరీక్షలు నిర్వహించగా 381 మంది కొవిడ్‌ బారినపడ్డారని, ఒకరు మృతి చెందారని ఆరోగ్యశాఖ వెల్లడించింది. చిత్తూరులో 82, తూర్పు గోదావరిలో 57, కృష్ణా 61, విశాఖపట్నం 43, పశ్చిమ గోదావరి 21, గుంటూరు 47 మంది కరోనా బారినపడ్డారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 20,65,235 మంది కరోనా బారినపడ్డారు. అందులో 20,46,127 మంది కోలుకున్నారు. బుధవారం కరోనాతో కృష్ణాజిల్లాల్లో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,365కు చేరింది. ప్రస్తుతం 4743 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

Updated Date - 2021-10-29T09:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising