ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో దంపతుల మృతి

ABN, First Publish Date - 2021-11-16T01:54:41+05:30

విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి దంపతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: విద్యుత్ శాఖ  సిబ్బంది నిర్లక్ష్యానికి దంపతులు బలి అయ్యారు. ప్రత్తిపాడులో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. బట్టలు ఆరేస్తుండుగా విద్యుదాఘాతానికి భార్య గురయింది. భార్యను కాపాడబోయిన భర్త కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో వారిద్దరూ మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-11-16T01:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising