ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకిందనే ఆవేదనతో దంపతుల ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-21T15:37:18+05:30

విజయవాడ: కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే ఆవేదనతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా పెడనలో విషాదం చోటు చేసుకుంది. కరోనా సోకిందనే ఆవేదనతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు జక్కుల లీలా ప్రసాద్, భారతి దంపతులిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాలను పోలీసులు, మెడికల్ సిబ్బంది మార్చురీకి తరలించారు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో పిల్లలు అనాథలయ్యారు.


Updated Date - 2021-05-21T15:37:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising