ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విషగుళికలు మింగి దంపతులు ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-09-17T22:20:02+05:30

లింగాల మండలం మురారి చింతలలో విషాదం చొటు చేసుకుంది. శివారెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతులు విషగుళికలు మింగి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: లింగాల మండలం మురారి చింతలలో విషాదం చొటు చేసుకుంది. శివారెడ్డి, వెంకటసుబ్బమ్మ దంపతులు విషగుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదే చేసుకోని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన దంపతుల బంధువులు కుటీంబికులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Updated Date - 2021-09-17T22:20:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising