ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి ధర పతనం... క్వింటాకు వెయ్యి తగ్గుదల

ABN, First Publish Date - 2021-05-15T09:46:06+05:30

పత్తి ధర మళ్లీ పతనమైంది. నెలరోజుల వ్యవధిలో క్వింటాకు రూ.1000 తగ్గిపోయింది. ఆదోని మార్కెట్‌లో గత నెలలో క్వింటా గరిష్ఠంగా రూ.7,300 దాకా పలికిన ధర ఇప్పుడు రూ.6 వేలకు పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): పత్తి ధర మళ్లీ పతనమైంది. నెలరోజుల వ్యవధిలో క్వింటాకు రూ.1000 తగ్గిపోయింది. ఆదోని మార్కెట్‌లో గత నెలలో క్వింటా గరిష్ఠంగా రూ.7,300 దాకా పలికిన ధర ఇప్పుడు రూ.6 వేలకు పడిపోయింది. కనిష్ఠ ధర రూ.4 వేలకు దిగిపోయింది. కేంద్రం మద్దతు ధర రూ.5,825గా ప్రకటించగా, ప్రస్తుతం నాణ్యమైన సరుకుకు కూడా మార్కెట్‌లో లభించడం లేదు.

Updated Date - 2021-05-15T09:46:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising