ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-04-11T23:48:16+05:30

నెల్లూరు జిల్లాలో కరోనా కలకలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలోని రాపూరులో కరోనా కలకలం రేగింది. వేపినాపి ఉన్నత పాఠశాలలో  పది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల వ్యవధిలో 10 మంది విద్యార్థులకు పాజిటివ్ రావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలను వెంటనే మూసివేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో పూర్తి స్థాయిలో స్యానిటైజ్ చేయంటూ అధికారుల ఆదేశాలు జారీ చేశారు. గడిచిన నాలుగు రోజుల వ్యవధిలో రాపురు మండలంలో పాజిటివ్ కేసులు ముప్పైకి చేరాయి. 

Updated Date - 2021-04-11T23:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising