ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రానికి కొత్తగా మరో 5 లక్షల 76 వేల డోసులు

ABN, First Publish Date - 2021-08-27T04:03:06+05:30

రాష్ట్రానికి కొత్తగా మరో 5 లక్షల 76 వేల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: రాష్ట్రానికి కొత్తగా మరో 5 లక్షల 76 వేల డోసుల  కొవిడ్ టీకాలు వచ్చాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో  5 లక్షల 76 వేల కోవిషీల్డ్ డోసులు రాష్ట్రానికి చేరాయి. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి మరో లక్ష కొవాగ్జిన్ డోసులు రానున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ తరలిస్తారు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో ఆయా జిల్లాలకు వ్యాక్సిన్లు తరలి వెళ్లనున్నాయి.  నూతన టీకాల రాకతో రాష్ట్రంలో నెలకొన్న కొవిడ్ వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలుగనుంది. 

Updated Date - 2021-08-27T04:03:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising