ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్
ABN, First Publish Date - 2021-10-29T22:35:55+05:30
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. రాజోలు
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. రాజోలు మండలంలోని తాటిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేయించారు. అధికారులు రెండురోజుల పాటు స్కూలుకి సెలవులను ప్రకచించారు.
Updated Date - 2021-10-29T22:35:55+05:30 IST