ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగాయలంక మండలంలో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-08-25T02:07:15+05:30

జిల్లాలోని పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా కేసులు బయటపడుతున్నాయి. నాగాయలంక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా/అవనిగడ్డ : జిల్లాలోని పాఠశాలలు ప్రారంభం కావడంతో కరోనా కేసులు బయటపడుతున్నాయి. నాగాయలంక మండలంలోని బావదేవరపల్లిలో కరోనా కలకలం రేపింది. గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో పాఠశాలకు మూడు రోజులపాటు  సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. విద్యార్థులకు కరోనా రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-08-25T02:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising