ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రి డివిజన్‌లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-03-22T17:40:41+05:30

జిల్లాలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయటపడ్డాయి. తాజాగా రాజమండ్రి రూరల్ మండలం కాతేరులోని తిరుమల విద్యాసంస్థల్లో 56 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విద్యార్థులందరూ ఇంటర్ చదువుతున్నారు. దీంతో మరో 400 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు కోసం యాజమాన్యం, తల్లితండ్రులు ఎదురు చూస్తున్నారు. కరోనా రావడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-03-22T17:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising