ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజమండ్రి కాలేజీలో మరో 55 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-03-28T02:57:48+05:30

నగరంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తిరుమల కాలేజీ హాస్టల్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: నగరంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా తిరుమల కాలేజీ హాస్టల్‌లో మరో 55 మందికి కరోనా సోకింది.దీంతో ప్రస్తుతం కాలేజీ హాస్టల్‌లో 230కి  కరోనా కేసుల సంఖ్య చేరింది. మూడు రోజుల క్రితం ఏకంగా 175 మంది విద్యార్థులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. కరోనా సోకిన విద్యార్థులకు హాస్టల్లోనే చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  రాజమండ్రిలోని జూనియర్ కాలేజీ హాస్టల్‌లో 230 మందికి కరోనా పాజిటివ్ రావడం స్థానికులను కలవరానికి గురి చేస్తోంది. 

Updated Date - 2021-03-28T02:57:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising