ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో కొత్తగా 118 మందికి కరోనా

ABN, First Publish Date - 2021-02-28T09:09:52+05:30

రాష్ట్రంలో కొత్తగా 118 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 37,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా చిత్తూరులో అత్యధికంగా 33 మందికి, తూర్పుగోదావరిలో 14, విశాఖలో 14, గుంటూరులో 13

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 118 మంది కరోనా బారినపడ్డారు. గత 24 గంటల్లో 37,041 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా చిత్తూరులో అత్యధికంగా 33 మందికి, తూర్పుగోదావరిలో 14, విశాఖలో 14, గుంటూరులో 13 మందికి కరోనా నిర్ధారణైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 8,89,799 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 8,81,963 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. 

Updated Date - 2021-02-28T09:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising