ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాల్తేరు డివిజన్ ఆదాయంపై కరోనా ప్రభావం

ABN, First Publish Date - 2021-05-29T19:25:33+05:30

విశాఖ: వాల్తేరు డివిజన్ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ రోజుల్లో ఒక్క రోజుకి 1.5 కోట్లను వాల్తేరు డివిజన్ సంపాదించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: వాల్తేరు డివిజన్ ఆదాయంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. సాధారణ రోజుల్లో ఒక్క రోజుకి 1.5 కోట్లను వాల్తేరు డివిజన్ సంపాదించింది. కరోనా సమయంలో ఒక్క రోజుకు 20 నుంచి 30 లక్షల ఆదాయానికి పరిమితం అవుతోంది. సాధారణ రోజుల్లో నిత్యం విశాఖ మీదుగా 112 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. కరోనా ప్రభావంతో రైళ్ల రాకపోకలు 75కు పడిపోయాయి. సెకండ్ వేవ్, ప్రయాణికుల నుంచి రైళ్లకు డిమాండ్ లేకపోవడంతో 35 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది.

Updated Date - 2021-05-29T19:25:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising