ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూర్పు గోదావరి జిల్లాల్లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-09-16T03:53:12+05:30

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి: జిల్లాలోని  ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టించింది. పి.గన్నవరం మండలంలోని నరేంద్రపురం గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకింది. మామిడికుదురు  మండలంలోని అప్పనపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడికి, పశర్లపూడి బాడవ పాఠశాలలోని ఉపాధ్యాయుడికి కరోనా వచ్చింది. బి.దొడ్డవరం పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. 

Updated Date - 2021-09-16T03:53:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising