కాకినాడ జేఎన్టీయూలో కరోనా కలకలం
ABN, First Publish Date - 2021-08-03T22:57:32+05:30
నగరంలోని జేఎన్టీయూ క్యాంపస్లో కరోనా కలకలం సృష్టస్తోంది. క్యాంపస్లోని
కాకినాడ: నగరంలోని జేఎన్టీయూ క్యాంపస్లో కరోనా కలకలం సృష్టస్తోంది. క్యాంపస్లోని బాలికల వసతి గృహంలో 15 మంది విద్యార్థినులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. యూనివర్సిటీ హాస్టల్లో మొత్తం 400 మంది విద్యార్థినులు ఉన్నారు. హాస్టల్లోని విద్యార్థినులదరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Updated Date - 2021-08-03T22:57:32+05:30 IST