ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ పట్నం: కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-08-27T00:34:25+05:30

జిల్లాలోని ఎస్ రాయవరం మండలం పేట సూదిపురంలో కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ పట్నం: జిల్లాలోని ఎస్ రాయవరం మండలం  పేట సూదిపురంలో కరోనా కలకలం సృష్టించింది. గ్రామంలోని యూపీఎస్ స్కూల్‌లో ఆరవ తరగతి విద్యార్థినికి కరోనా సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్కూల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. స్కూల్ ఆవరణను అధికారులు శానిటైజ్ చేయించారు. 

Updated Date - 2021-08-27T00:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising