ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆస్తులమ్మి ప్రజలను బిచ్చగాళ్ళను చేస్తున్నారు: శైలజానాథ్

ABN, First Publish Date - 2021-11-19T01:30:20+05:30

నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు జన జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు నగర్ నుంచి గాంధీ చౌక్ వరకు జన జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో జగన్, కేంద్రంలో నరేంద్రమోదీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి పరిపాలన చేస్తున్నారు.  ప్రజలను కేంద్ర ప్రభుత్వం లూటి చేస్తోంది. ప్రభుత్వ ఆస్తులను అమ్మి పెట్రోల్, డీజల్ రేట్లను పెంచి ప్రజలను బిచ్చగాళ్ళను చేస్తున్నారు.’’ అని మండిపడ్డారు. 

Updated Date - 2021-11-19T01:30:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising