ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత జీవీ రెడ్డి

ABN, First Publish Date - 2021-10-17T22:54:56+05:30

ఈ నెల 21న కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆదివారం జీవీ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఈ నెల 21న కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆదివారం జీవీ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమైంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో క‌నుమ‌రుగైంది. అయినప్పటికీ జీవీ రెడ్డి  తన ప్రసంగాలతో కాంగ్రెస్ వాదనను వినిపిస్తున్నారు. ఆయనకు రాజకీయ, సమాజిక అంశాలపై అవగాహన ఉంది. అందువల్లే అనేక చర్చా వేదికల్లో కాంగ్రెస్ వాణిని ఆయన వినిపిస్తుంటారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన జీవీ రెడ్డి  హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. సీఏతో పాటు న్యాయ‌విద్య‌లో కూడా వెంకట్‌రెడ్డి ప‌ట్టా అందుకున్నారు.

Updated Date - 2021-10-17T22:54:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising