నందికొట్కూరులో వైసీపీలో భగ్గుమన్న విబేధాలు
ABN, First Publish Date - 2021-07-31T00:45:40+05:30
జిల్లాలోని నందికొట్కూరులో వైసీపీ నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. మున్సిపల్
కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరులో వైసీపీ నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. మున్సిపల్ సాధారణ సమావేశంలో పట్టణంలోని అక్రమ వెంచర్లపై రగడ జరిగింది. కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నందికొట్కూర్లో అక్రమ వెంచర్లపై వాగ్వాదం చెలరేగింది. దీంతో సమావేశం నుంచి చైర్మన్ సుధాకర్రెడ్డి బాయ్కాట్ చేసారు.
Updated Date - 2021-07-31T00:45:40+05:30 IST