ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సమావేశం

ABN, First Publish Date - 2021-07-24T02:59:23+05:30

జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. డ్రోన్, రోవర్ల సహకారంతో భూ సర్వే చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 70 కోర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-24T02:59:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising