జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై సమావేశం
ABN, First Publish Date - 2021-07-24T02:59:23+05:30
జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన
అమరావతి: జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. డ్రోన్, రోవర్ల సహకారంతో భూ సర్వే చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 70 కోర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ముందుగా గ్రామాల సరిహద్దుల గుర్తింపునకు చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.
Updated Date - 2021-07-24T02:59:23+05:30 IST