ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీ బోర్డు ఎదుట భక్తుల ఆందోళన

ABN, First Publish Date - 2021-12-26T01:12:11+05:30

టీటీడీ బోర్డు సెల్ కార్యాలయం ఎదుట భక్తులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీ బోర్డు సెల్ కార్యాలయం ఎదుట భక్తులు ఆందోళన చేశారు. శ్రీవారి దర్శనం చేయిస్తానని బోర్డు మెంబర్ విశ్వనాథ్‌రెడ్డి పీఆర్వో మారుతి తమను మోసం చేశారని భక్తులు ఆరోపించారు. 85 మందికి దర్శనం చేయిస్తానని 25 వేలు నగదు తీసుకుని దర్శనం చేయించలేదంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బందితో భక్తులకు వాగ్వాదం జరిగింది. 


Updated Date - 2021-12-26T01:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising