ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో మరో వివాదం.. బీజేపీ నేతల ఆందోళన

ABN, First Publish Date - 2021-01-17T22:27:28+05:30

ప్రసిద్ధి చెందిన దేవాలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. కదిరిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ప్రసిద్ధి చెందిన దేవాలయంలో మరో వివాదం చోటుచేసుకుంది. కదిరిలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బలిపీఠాన్ని తొలగించే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ ఆరోపించింది. రోడ్ల విస్తరణ పేరుతో అధికారులు తొలగించాలని ప్రయత్నించడం సిగ్గుచేటు అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం, కొందరు అధికారులు రోజు ఏదో ఒక హిందు దేవాలయాల విషయంలో ఉద్ధేశపూర్వకంగా వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. హిందు ధర్మం మీద దాడి చేయడమే ప్రభుత్వ లక్ష్యం అంటూ బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-17T22:27:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising