ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు సీఐ శ్రీనివాసరావుపై ఎంపీకి ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-11-29T02:57:18+05:30

సీఐ శ్రీనివాసరావుపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రైస్‌ మిల్లులో షేర్‌ ఇస్తానంటూ సీఐ డబ్బులు వసూలు చేసి మోసం చేశాడంటూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సీఐ శ్రీనివాసరావుపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రైస్‌ మిల్లులో షేర్‌ ఇస్తానంటూ సీఐ డబ్బులు వసూలు చేసి మోసం చేశాడంటూ బాధితుల ఆరోపించారు. రైస్‌మిల్లు పేరుతో సీఐ శ్రీనివాసరావు రూ.10 కోట్లు వసూలు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. డబ్బులు అడిగితే సీఐ బెదిరిస్తున్నాడంటూ బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఎంపీని బాధితులు వేడుకున్నారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-11-29T02:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising