ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-08-18T20:25:56+05:30

వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమపై దురుసుగా ప్రవర్తించారని ఎస్పీ విశాల్ గున్నికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమపై దురుసుగా ప్రవర్తించారని ఎస్పీ విశాల్ గున్నికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తనను కులం పేరుతో దూషించారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. జీజీహెచ్ వద్ద వైసీపీ నేతలు అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, చైతన్య తనపై దాడి చేశారని  టీడీపీ నేతలు కనపర్తి, చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. తూర్పు డీఎస్పీ సీతారామయ్యను టీడీపీ నేతలు కలసి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-08-18T20:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising