ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌వోసీలపై కమిటీ.. దేవదాయశాఖ ఆదేశాలు

ABN, First Publish Date - 2021-10-21T11:12:57+05:30

దేవుడి భూముల విషయంలో ఇష్టానుసారం నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) జారీ చేయకుండా దేవదాయశాఖ ఓ కమిటీని నియమించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): దేవుడి భూముల విషయంలో ఇష్టానుసారం నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) జారీ చేయకుండా దేవదాయశాఖ ఓ కమిటీని నియమించింది. ఎన్‌వోసీ దరఖాస్తుల పరిశీలన, సిఫారసుల కోసం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. అదనపు కమిషనర్‌ లేదా జాయింట్‌ కమిషనర్‌ ఎస్టేట్స్‌, న్యాయ సలహాదారు, భూముల విభాగం రూటింగ్‌ అధికారి, ల్యాండ్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ తదితరులు ఈ కమిటీలో ఉంటారని తెలిపింది. ఇకపై ఈ కమిటీ ద్వారానే ఎన్‌వోసీలు జారీ కావాలనే ఉద్దేశంతో దేవదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-10-21T11:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising