ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను జీఏడీకి సరెండర్ చేసిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-01-27T02:48:44+05:30

గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను జీఏడీకి ప్రభుత్వం సరెండర్ చేసింది. కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలు జీఏడీకి సరెండ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లను జీఏడీకి ప్రభుత్వం సరెండర్ చేసింది. కలెక్టర్లు శామ్యూల్ ఆనంద్, నారాయణ్ భరత్ గుప్తాలు జీఏడీకి సరెండ్ చేసింది. జేసీలు దినేష్ కుమార్, మార్కండేయులకు కలెక్టర్లుగా అదనపు బాధ్యతలు అప్పగించింది. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి పరిపాలన శాఖకు అటాచ్ చేసింది. చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్‌కు తిరుపతి అర్బన్ ఎస్పీ బాధ్యతలు అప్పగించింది. ఎస్ఈసీ సూచనలతో ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంది.

Updated Date - 2021-01-27T02:48:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising