ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆచార్య కేకే రంగనాథాచార్యుల మరణంపై చంద్రబాబు సంతాపం

ABN, First Publish Date - 2021-05-16T02:21:07+05:30

సాహితీ దిగ్గజం కేకే రంగనాథాచార్యులు మరణంపై టీడీపీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. సాహితీ ప్రియులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సాహితీ దిగ్గజం కేకే రంగనాథాచార్యులు మరణంపై టీడీపీ అధినేత, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విచారం వ్యక్తం చేశారు. సాహితీ ప్రియులు కేకేఆర్‌గా పిలుచుకునే రంగనాథాచార్యులు సాహితీ విమర్శకులుగా, చరిత్రకారులుగా, ఆచార్యులుగా సాహిత్యానికి, సమాజానికీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన సానుభూతి ప్రకటించారు. కేకే రంగనాథాచార్యులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. 



Updated Date - 2021-05-16T02:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising