యథావిధిగా ఎయిడెడ్ సంస్థలు: జగన్
ABN, First Publish Date - 2021-11-17T23:59:27+05:30
రాష్ట్రంలోని ఎయిడెడ్ సంస్థలు యథావిధిగా నడుపుకోవచ్చని
అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ సంస్థలు యథావిధిగా నడుపుకోవచ్చని సీఎం జగన్ తెలిపారు. విద్యారంగంపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్షలో జాతీయ విద్యా విధానం, అమలుపై చర్చించారు. రాష్ట్రంలో 2,663 ప్రాధమికోన్నత పాఠశాలలను హైస్కూళ్ళలో విలీనం చేశామని అధికారులు తెలిపారు. విలీనం చేసినా దాతల పేర్లు కొనసాగిస్తామని సీఎం పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనల దెబ్బకు సర్కార్ దిగివచ్చింది.
Updated Date - 2021-11-17T23:59:27+05:30 IST