ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై ముగిసిన సీఎం జగన్‌ సమీక్ష

ABN, First Publish Date - 2021-12-17T19:50:06+05:30

పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌ సమీక్ష ముగిసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌ సమీక్ష ముగిసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చల వివరాలను జగన్‌కు బుగ్గన వివరించారు. ఫిటిమెంట్‌ ఎంత శాతం ఇవ్వాలనే అంశంపై సీఎం చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల మరోమారు చర్చించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-12-17T19:50:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising