ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

ABN, First Publish Date - 2021-04-16T22:47:31+05:30

రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఏపీకి 60 లక్షల వ్యాక్సిన్ డోసులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఏపీకి 60 లక్షల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయాలని విజ్ఞప్తి జగన్ విజ్ఙప్తి చేశారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఒకేరోజు 6 లక్షల 28 వేల డోసులు వేశామని జగన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఒకే రోజు 6 లక్షల 28 వేల డోసులు వేయటంతో రాష్ట్రంలో  డోసుల కొరత ఏర్పడిందని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో తగినంత సంఖ్యలో డోసులు కేటాయించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. రాష్ట్రంలో రోజుకి 6 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేసేలా ప్రణాళికలు రూపొందించామని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-16T22:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising