ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిద్దాం: సీఎం జగన్‌

ABN, First Publish Date - 2021-07-17T03:08:44+05:30

సీఎం జగన్‌తో జలవనరులశాఖ అధికారుల సమావేశం అయ్యారు. కేఆర్‌ఎంబీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌తో జలవనరులశాఖ అధికారులు సమావేశం అయ్యారు. కేఆర్‌ఎంబీ పరిధి గెజిట్‌ నోటిఫికేషన్‌పై చర్చ జరిగింది. బోర్డు పరిధి మనం కోరుకున్నదేనని, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిద్దామని సీఎం జగన్‌ చెప్పారు. గెజిట్‌ నోటిఫికేషన్‌లోని లోపాలపై దృష్టి పెట్టాలని జలవనరులశాఖ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. లోపాలను సరిదిద్దాలని కేంద్రానికి లేఖ రాద్దామని జగన్‌ అన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా కేంద్రానికి లేఖ రాద్దామని సీఎం జగన్‌ సూచించారు. 

Updated Date - 2021-07-17T03:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising