ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో ‘జగనన్న పాలవెల్లువ’ పథకం ప్రారంభం

ABN, First Publish Date - 2021-12-29T17:33:46+05:30

రాష్ట్రం ప్రభుత్వం మరో పథకాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రం ప్రభుత్వం మరో పథకాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చింది. బుధవారం ఉదయం ‘‘జగనన్న పాలవెల్లువ’’  పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ  కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ అమలులోకి రానుందని తెలిపారు. పాలవెల్లువ ద్వారా రైతులకు మెరుగైన ధర అందించనున్నట్లు చెప్పారు. పాలు పోసే రైతులే అమూల్‌ సంస్థ ఓనర్స్‌ అని ప్రకటించారు. అమూల్‌కు పాలు పోయడం వల్ల రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-29T17:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising