ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు అమరుల స్థూపం వద్ద CM jagan నివాళి

ABN, First Publish Date - 2021-10-21T13:47:47+05:30

నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అమరలు స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. విధుల్లో కోవిడ్ బారిన పడి 194 మంది పోలీసు సిబ్బంది మృతి చెందారు. ఈ క్రమంలో అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా సీఎం జగన్ ఇవ్వనున్నారు. 

Updated Date - 2021-10-21T13:47:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising