ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ సకల సౌభాగ్యాలు లభించాలి : వైఎస్ జగన్

ABN, First Publish Date - 2021-08-20T17:41:17+05:30

శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం రోజున మహిళలందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం రోజున మహిళలందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ శుభ శ్రావణ మాసంలో ప్రజలంతా భక్తి శ్రద్ధలతో శ్రీవరలక్ష్మీ వత్రాన్ని ఆచరించి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని, లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ సకల సౌభాగ్యాలు లభించాలి’ అని కోరుతూ ట్వీట్టర్‌లో జగన్ కోరుకున్నారు.

Updated Date - 2021-08-20T17:41:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising