ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంశధార ట్రిబ్యూనల్ తీర్పుపై అధికారులతో సీఎం సమీక్ష

ABN, First Publish Date - 2021-06-22T20:49:04+05:30

వంశధార ట్రిబ్యూనల్ తీర్పుపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వంశధార ట్రిబ్యూనల్ తీర్పుపై సీఎంఓ అధికారులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వంశధార ట్రైబ్యునల్‌ తీర్పుపై  సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ, ఒడిశా... ఉభయ రాష్ట్రాలకూ ప్రయోజనకరమని అన్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లైందని ముఖ్యమంత్రి అన్నారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాగానే వెంటనే నేరడి వద్ద వంశదారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఈలోగా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 

Updated Date - 2021-06-22T20:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising